Wednesday, November 15, 2017

తాడూ బొంగరం శ్రీశ్రీ

21-05-1951 న ఆనంద వాణి పత్రికలో ప్రచురితమయింది.

 

రూపాయి నోట్ల ఆకారంలో మార్పు లేదు - వార్త శీర్షిక
ఉన్న మార్పంతా విలువలోనే

వైశాల్యము వల్లనేమి, జనాభా వల్లనేమి, నేటి విశాఖపట్టణం జిల్లా ఒక పరగణా అని చెప్పవచ్చును. ఇంత పెద్ద జిల్లా, యింకొక్కటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాబోలు కలదు. - "విజయప్రభ" సంపాదకీయం
బహుశా దాని పేరు "బహుశా"


No comments:

Post a Comment